భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేముల

56பார்த்தது
భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేముల
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన పసల మరియదాసు అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ఉదయం మరియదాసు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు
అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி