మంత్రి వెంకట్ రెడ్డి జిల్లా పరిపాలనపై దృష్టి పెట్టాలి - అప్

55பார்த்தது
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం కాంగ్రెస్ పరిపాలన పాత సీసాలో కొత్తసార అన్న చందంగా తయారైందని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యంపల్ల పురుషోత్తం రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా పరిపాలనలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదన్నారు. బాధితులు తమ సమస్యల పైన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி