పిఆర్టియూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మణిరాజు

50பார்த்தது
పిఆర్టియూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మణిరాజు
పిఆర్టియూ నల్లగొండ జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నార్కట్ పల్లి మండల పరిధిలోని ఏపీ లింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఆదిమల్ల మణిరాజ్ శనివారం నియమాకమయ్యారు. వారికి పిఆర్టియూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పిఆర్టియూ బలోపేతానికి కృషి చేస్తానని మణిరాజు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி