నార్కెట్‌పల్లిలో కాంగ్రెస్ రోడ్ షో విజయవంతం

12985பார்த்தது
నార్కెట్‌పల్లిలో కాంగ్రెస్ రోడ్ షో విజయవంతం
నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి పట్టణం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఎంపీ ఎన్నికల ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్బంగా మే 13 న జరిగే ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி