బీమాతో కార్యకర్తల కుటుంబాలకు భరోసా

62பார்த்தது
బీమాతో కార్యకర్తల కుటుంబాలకు భరోసా
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తల కుటుంబాలకు అందించే బీమా సౌకర్యం వారి కుటుంబాలకు భరోసానిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఇటీవల రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బొడ్డుపల్లి సాయి మరణించగా వారి తండ్రి బొడ్డుపల్లి నరసింహ కు రూ. 2లక్షల బీమ చెక్కును మాజీఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా కార్యకర్తల కుటుంబీకులకు పంపిణి చేశారు.

தொடர்புடைய செய்தி