శ్రీశైలంలో గల్లంతైన చిట్యాల వాసి

1049பார்த்தது
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన చొపరి యాదయ్య గురువారం శ్రీశైలం నదిలో స్నానం చేస్తుండగా వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడంతో గల్లంతయ్యాడు. ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி