కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ పై మోసపూరితం

85பார்த்தது
ముఖ్యమంత్రి తెలంగాణ తల్లిని ఉద్దేశించి మాట్లాడిన చిల్లర మాటలకు నిరసనగా గురువారం హాలియా పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పాలాభిషేకం చేసి రైతు ధర్నాకు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నాగార్జునసాగర్ నియోజకవర్గ రైతులందరికీ రూ. రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி