అధ్వాన్నంగా రోడ్లు.. ప్రయాణికుల ఇక్కట్లు

1858பார்த்தது
అధ్వాన్నంగా రోడ్లు.. ప్రయాణికుల ఇక్కట్లు
చండూరు మండలంలోని తిమ్మారెడ్డిగూడెం నుండి నర్సింహాల గూడెం రోడ్డు వరకు ప్రయాణం చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తూందని ప్రయాణికులు తెలిపారు. వర్షాకాలం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ముఖ్యంగా నేర్మట, దొనిపాముల, జోగిగూడెం నాంపల్లి లేదా మల్లేపల్లి ప్రయాణం చేయాలంటే చుట్టూ 10కి.మీ. తిరిగి ప్రయాణం చేయాల్సిదన్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி