మర్రిగూడ: పరీక్ష సామాగ్రి విద్యార్థులకు అందజేసిన పాండు గౌడ్

52பார்த்தது
మర్రిగూడ మండలం కుదబక్షపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పందుల పాండు గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేయడం జరిగింది. పండు మాట్లాడుతూ పదవ తరగతిలో 10/10 తెచ్చుకున్న విద్యార్థులకు 10,000 రూపాయల బహుమతిని అందజేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రామతులసి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி