మిర్యాలగూడ: పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ ధ్యేయం

68பார்த்தது
మిర్యాలగూడ: పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ ధ్యేయం
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం అయన మిర్యాలగూడ పట్టణం సమీపంలోని అవంతిపురం మార్కెట్ యార్డ్ వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி