పది ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల హావా

11756பார்த்தது
పది ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల హావా
పదో తరగతి వార్షిక ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణంలోని కాకతీయ ఉన్నత పాఠశాల విద్యార్థులు 19 మంది 10/10 జీపీఏ సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ చీదళ్ల వెంకట్ మంగళవారం తెలిపారు. 22 మంది 9. 8, 15 మంది 9. 7, 12 మంది 9. 5 జీపిఏ సాధించగా వీరితో పాటు అధిక జీపీఏ సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ గుండా హరినారాయణ, ప్రిన్సిపల్ సతీష్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

தொடர்புடைய செய்தி