మిర్యాలగూడ పంచాయతీ కార్యదర్శిపై దాడి

77பார்த்தது
మిర్యాలగూడ పంచాయతీ కార్యదర్శిపై దాడి
మిర్యాలగూడ మండలం రావులపెంట గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న కట్కూరి రాంరెడ్డి మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని తడకమళ్ల గ్రామం నుండి మిర్యాలగూడ వైపు బైక్ పై వెళ్తున్నాడు. తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన గుండు సతీష్, పరశురాములు బైక్ పై వచ్చి అసభ్యకరంగా తిడుతూ దాడి చేశారని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

தொடர்புடைய செய்தி