కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైంది

13110பார்த்தது
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైంది
నాలుగు నెలల కాంగ్కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం డిండి, చందంపేట, నేరేడుగొమ్ము మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కాంగకాంగ్రెస్ ఇచ్చిన హామీలను మేడలు వంచి అమలు చేయించాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎంపీ అభ్యర్ధి కృష్ణారెడ్డి, బీల్య, రమేష్, రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி