నాలుగు నెలల
కాంగ్కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని మాజీ మంత్రి జగదీ
ష్ రెడ్డి అన్నారు. సోమవారం డిండి, చందంపేట, నేరేడుగొమ్ము మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుత
ూ కాంగకాంగ్రెస్ ఇచ్చిన హామీలను మేడలు వంచి అమలు చేయించాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీం
ద్ర కుమార్, ఎంపీ అభ్యర్ధి కృష్ణారెడ్డి, బీల్య, రమేష్, రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.