ప్రహరీ గోడ నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

54பார்த்தது
ప్రహరీ గోడ నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
దేవరకొండ పట్టణ పరిధిలోని 15వ వార్డు పటాన్ వాడలో వృద్యాప ఆశ్రమం వద్ద ఎం జి ఎఫ్ నిధుల నుంచి మంజూరు అయినా 3. 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న వరద నీటి కాలువ ప్రహరీ గోడ నిర్మాణ పనుల గురువారం దేవరకొండ ఎమ్మెల్యే నినావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యూనూస్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி