ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాలు అద్వాన్నంగా మారాయి

69பார்த்தது
ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాలు అద్వాన్నంగా మారాయి
మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు తప్పిపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. తప్పిపోయిన విద్యార్ధుల తల్లిదండ్రులను పరామార్శించి ధైర్యం చెప్పారు. ముగ్గురు విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చి తల్లితండ్రులకు అప్పగించాలని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అద్వాన్నంగా మారుతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி