సెప్టెంబర్ 17 విలీనమే

52பார்த்தது
సెప్టెంబర్ 17 విలీనమే
దేవరకొండ: కమ్యూనిస్టుల పోరాటాలతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని 1948 సెప్టెంబర్ 17 విలీనమేనని, విమోచనం దినం కాదని సిపిఐ నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట 76వ వార్షికోత్సవాల సందర్భంగా సిపిఐ కార్యాలయంలో జాతీయజెండాను ఎగురవేశారు. భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం నేలకొరిగిన సాయుధ పోరాట అమరవీరులను స్మరిస్తూ జోహార్లర్పించారు.

தொடர்புடைய செய்தி