సైదిరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

10694பார்த்தது
సైదిరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని అంజయ్య కాలనీలో మంగళవారం బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పదేళ్లలో ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ, నల్గొండ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు కోసం కమలం పువ్వు గుర్తుకు ఓటేసి, మూడోసారి బిజెపిని అధికారంలోకి తేవాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో చండీశ్వర్, శంకర్, రమేష్, శ్రీను, నాగేంద్ర, రవి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி