డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి

66பார்த்தது
డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి
దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందించే డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కోరారు. శుక్రవారం చందంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులకు సంబంధించి నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులకు సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி