వడదెబ్బతో బాలుడు మృతి

16089பார்த்தது
వడదెబ్బతో బాలుడు మృతి
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అజ్మాపురంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌశిక్(12) అనే బాలుడు వడదెబ్బతో మృతి చెందాడు. సోమవారం స్నేహితులతో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకులాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி