కరెంటు షాక్ తో పాడి గేదె మృతి

1708பார்த்தது
కరెంటు షాక్ తో పాడి గేదె మృతి
శుక్రవారం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల యాదగిరిగుట్ట, యాదగిరిపల్లిలో రైతు పాడి గేదె మృతి చెందింది. గతంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక బాలుడు చనిపోవడం జరిగింది. ఇంత జరిగిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி