రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

75பார்த்தது
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
అచ్చంపేట మండల పరిదిలోని నడింపల్లి గెట్ సమీపంలో గురువారం సాయంత్రం కారు బైకు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బొల్గట్ పల్లికి చెందిన వాలాయి బాలరాజు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే పలువురికి తీవ్రగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మాజీ జడ్పీటీసీ, నాగర్ కర్నూల్ కాంగ్రెస్స్ కమిటీ సభ్యులరాలు అనురాధ బాధితులను పరామర్శించారు.

தொடர்புடைய செய்தி