రసూల్ చెరువును పరిశీలించిన అచ్చంపేట ఎమ్మెల్యే

56பார்த்தது
రసూల్ చెరువును పరిశీలించిన అచ్చంపేట ఎమ్మెల్యే
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అచ్చంపేట నియోజకవర్గంలోని బల్ముర్ మండలం రసూల్ చెరువు సమీపంలోని పంట పొలాలు, ఇండ్లు నీట మునిగిన విషయం తెలుసుకొని జిల్లా కలెక్టర్ తో కలిసి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అక్కడికి వెళ్లి సందర్శించి అక్కడి బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ను కోరాడు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రజిత్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி