కొల్చారం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం

52பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏడుపాయల మంజీరా నది వద్ద ప్రమాదానికి గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మంజీర నది వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி