నర్సాపూర్ మున్సిపాలిటీలో ఘనంగా వినాయక నిమజ్జనం

78பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జనం వేడుకలు బుధవారం నిర్వహించారు. మహంకాళి యూత్, త్రిష యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నుంచి నిమజ్జనం వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం లడ్డూ వేలం పాట నిర్వహించగా మహంకాళి యూత్ వినాయక లడ్డు రూ. 2 లక్షల 51 వేలకు మేఘరాజ్ అనే భక్తుడు లడ్డూ కైవసం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி