గోమారంలో జరిగిన హత్య కేసులో ఇద్దరు అరెస్ట్

60பார்த்தது
మెదక్ జిల్లా తూప్రాన్ లో మెదక్ ఎస్పీ కుమార్ రెడ్డి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శివంపేట మండలం గోమారం గ్రామంలో జరిగిన హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గోమారంలో గుర్తుతెలియని బిచ్చగాడిని ఈనెల 4న గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి, మణికంఠ గౌడ్ దాడి చేసి హత్య చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు. నిందితునిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామన్నారు.

தொடர்புடைய செய்தி