గుంతల మయంగా రోడ్డు

70பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎక్స్ రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో నర్సాపూర్ నుండి తూప్రాన్ వెళ్లే రూట్ వద్ద గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி