వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

84பார்த்தது
వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
మెదక్ జిల్లా నర్సాపూర్ గురుకుల పాఠశాలలో మండల వాలీబాల్ పోటీలను నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బలరాం, ఎంఈఓ బుచ్చా నాయక్, తారా సింగ్, లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు రామచందర్ లక్ష్మణ్, శంకర్, లక్ష్మయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி