ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుంది

78பார்த்தது
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శెట్టిపల్లి, బండ పోసానిపల్లి, రామాయపల్లి గ్రామాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ జెండా ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. 9 నెలల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రారంభించామన్నారు.

தொடர்புடைய செய்தி