న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్న రైతు

85பார்த்தது
మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ప్రభాకర్ అనే రైతు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ. ఫర్టిలైజర్ షాప్ లో గడ్డి మందు తీసుకెళ్లి పొలానికి స్ప్రే చేస్తే నాలుగు ఎకరాల వరి ఎండిపోయి నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. షాపు యజమానిని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరిస్తున్నారన్నారు. తనకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నాడు.

தொடர்புடைய செய்தி