ప్రయాణికుల అవస్థలు తప్పించండి

66பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ బస్టాండ్ లో బస్సు లో కిక్కిరిసిన జనంతో బుధవారం ఉదయం విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ. అధికారులు స్పందించి గజ్వేల్ నుండి వచ్చే బస్సుల కోసం చూడకుండా నర్సాపూర్ నుండి సంగారెడ్డికి ఉదయం బస్సుల సంఖ్యను పెంచి, ప్రయాణికుల అవస్థలను తప్పించాలని విద్యార్థులు కోరారు.

தொடர்புடைய செய்தி