ప్రభుత్వ కార్యాలయాలలో సమయపాలన పాటించాలి: కలెక్టర్

80பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరు కూడా నిర్లక్ష్యం వహించిన సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ కార్యాలయాలలో సమయపాలన పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி