బిజెపి కార్యాలయంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

57பார்த்தது
బిజెపి కార్యాలయంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
బిజెపి పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి శనివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింప చేస్తూ 70 సంవత్సరాలు పైబడిన దేశవ్యాప్తంగా ఐదు లక్షల రూపాయల వరకు అమలు చేయడం హర్షదాయకమని, వృద్ధాప్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி