పురపాలక సంఘం కార్యాలయంలో జాతీయ పతాకం

51பார்த்தது
పురపాలక సంఘం కార్యాలయంలో జాతీయ పతాకం
మెదక్ జిల్లా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం పురపాలక సంఘం కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప అశోక్ గౌడ్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ నయిముద్దీన్, కమిషనర్ రామకృష్ణారావు, కౌన్సిలర్స్ పంబాల రామచందర్ , గొల్ల రుక్కమ్మ, గోడ రాజేందర్, బుచ్చేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி