క్రీడా పోటీలను ప్రారంభించిన నర్సాపూర్ ఎమ్మెల్యే

85பார்த்தது
క్రీడా పోటీలను ప్రారంభించిన నర్సాపూర్ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఆదేశానుసారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం గోమారం గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో 2 రోజుల పాటు నిర్వహించే కోకో, వాలీబాల్, కబడ్డీ, క్రీడా పోటీలను గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி