గణనాధునికి నర్సాపూర్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

59பார்த்தது
గణనాధునికి నర్సాపూర్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఎన్జీఓఎస్ కాలనీ సాయి బాబామందిరంలో ఏర్పాటు చేసిన వినాయక మూర్తికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ ఛైర్మెన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మెన్ నయీం ఉద్దీన్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி