ముంపు ప్రాంతాలలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

80பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులోని కోమటికుంట కింద గల కట్టు కాలువను కొందరు మూసివేయడంతో కోమటికుంట నుండి వెళ్లే నీళ్లు, వెంకటేశ్వర కాలనీ నుండి పోయే నీళ్లకు తీవ్ర అంతరాయం కలగడం వలన నీరు మొత్తం ఇండ్ల మధ్యనే భారీ మొత్తంలో నిలిచిపోయింది. కాలినీ వాసులు మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ కి చెప్పడంతో వార్డు కౌన్సిలర్ సునీత బాల్ రెడ్డితో కలిసి ఆ ప్రాంతాన్ని శనివారం పర్యటించారు.

தொடர்புடைய செய்தி