మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

64பார்த்தது
మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో మండల స్థాయి క్రీడా పోటీలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసాన్నిస్తాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி