గోమారం వినాయక మండపంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

67பார்த்தது
గోమారం వినాయక మండపంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
శివంపేట మండలం గోమారం గ్రామంలోని వినాయక మండపంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శనివారం రాత్రి వినాయకుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వగ్రామమైన గోమారంలో వినాయక నవరాత్రి వేడుకలను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విఘ్ననాయకుని దయవల్ల అన్ని విజ్ఞాలు తొలగాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி