అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న మెదక్ ఎంపీ

55பார்த்தது
బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మంగళవారం వికారాబాద్ జిల్లా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி