కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరికలు

51பார்த்தது
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరికలు
నర్సాపూర్ నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి శ్రీనివాస్ గుప్త, నవీన్ గుప్త, ప్రముఖ సంఘ సేవా అవార్డు గ్రహీత గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி