రేపు పాంబండకు మందకృష్ణ మాదిగ రాక

85பார்த்தது
రేపు పాంబండకు మందకృష్ణ మాదిగ రాక
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలోని పాంబండ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సెప్టెంబర్ 1న ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ రానున్నట్లు జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాదిగ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி