అమరుల స్తూపం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

79பார்த்தது
అమరుల స్తూపం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామంలో మంగళవారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద జెండాను నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రాజు గౌడ్, వార్డు సభ్యులు- భగవాన్ సింగ్, రాజు సింగ్, కుమార్, టీ. స్. జె. ఎ. సి నియోజకవర్గ అధ్యక్షులు విజయ్ గౌడ్, దుర్గయ్య, మల్లేష్, సుదర్శన్, ఆరేందర్, రమేష్, మహేష్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி