బస్సు ట్రిప్పుల సంఖ్యను పెంచండి..

55பார்த்தது
బస్సు ట్రిప్పుల సంఖ్యను పెంచండి..
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని బస్ డిపో ఇంచార్జ్ లక్ష్మణ్ కి గురువారం జిన్నారం మండల బిజెపి అధ్యక్షులు జగన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. నర్సాపూర్ నుండి ఇమామ్ నగర్, సోలక్ పల్లి, రాళ్లకత్వ, శివానగర్ మీదుగా పటాన్చెరు వచ్చే బస్సులు ఉదయం, సాయంత్రం ఒకటే ట్రిప్పు రావడంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని జగన్ రెడ్డి డిపో మేనేజర్ దృష్టికి తీసుకువచ్చారు.

தொடர்புடைய செய்தி