ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం: తాసిల్దార్

84பார்த்தது
మెదక్ జిల్లా తూప్రాన్ తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల తాసిల్దార్ విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. భూ సమస్యలు ఎలాంటి ఫిర్యాదులైన పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ ప్రజావాణి కార్యక్రమంలో కానీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி