ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని దీక్ష

65பார்த்தது
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరుపట్ల గ్రామ కంపెనీలో బోరుపట్ల గ్రామానికి చెందిన యువకులకు, గ్రామ వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని బుధవారం దీక్ష నిర్వహించారు. వారికి మద్దతుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி