అధ్వానంగా మారిన నర్సాపూర్ రోడ్డు

80பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ రోడ్డు మార్గంలో గుంతలు పడి రోడ్డు అద్వానంగా మారింది. దీంతో రోడ్డు మార్గం నుండి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు బాగాలేదని ఆర్టీసీ అధికారులు బస్సులు రద్దు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. బస్సులు రాకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

தொடர்புடைய செய்தி