ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

51பார்த்தது
సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల పరిధిలోని బోర్పట్ల గ్రామ ఉద్యోగులను అరబిందో ఎపిటోరియా పరిశ్రమలో పర్మినెంట్ చేయాలని స్థానికంగా చేపట్టిన నిరవధిక దీక్షలో మంగళవారం బీజేపీ హత్నూర మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ పాల్గొని వారి న్యాయపరమైన కోరికను నెరవేర్చాలని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி