దుండగులను కఠినంగా శిక్షించాలి

64பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేటలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ఎంతటి వారైనా వదిలి పెట్టవద్దని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశానికి రాజ్యాంగాన్ని రచించి దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు.

தொடர்புடைய செய்தி