విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

80பார்த்தது
విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి
మెదక్ జిల్లా గోమారం గ్రామంలో వీఎస్ఎల్ఆర్ యువ సేన ఆధ్వర్యంలో నెలకొల్పిన విఘ్నేశ్వరుని మొదటి రోజు కుటుంబ సభ్యులతో కలిసి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా పాడీ పంటలు సమృద్ధిగా పండి, సుఖ సంతోషాలతో జీవించాలని, అన్నివిధాలా శుభం చేకూరాలని ప్రార్థించామని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி