తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసిన యోధురాలు

53பார்த்தது
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో మంగళవారం తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చౌరస్తా వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసిన యోధురాలు ఐలమ్మ అన్నారు.

தொடர்புடைய செய்தி